అతడిని కాపీ కొట్టా: నితిన్‌
యంగ్‌ హీరో నితిన్ తాజా చిత్రం  'భీష్మ ' బాక్సాఫీస్‌లో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం అసలు సిసలైన కామెడీతో థియేటర్‌లో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతోంది. సితార ఎంటర్‌టైర్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడ…
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..*
♦పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఈరోజు విడుద‌ల చేశారు.  ఆయా తేదీల్లో పేపర్లను బట్టి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు,సెకండ్ లాంగ్వేజ్ …
ఉగాది కల్లా జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు
ఉగాది కల్లా జర్నలిస్టులందరికీ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు నేవీ డే లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ , చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు  కలిశారు ఇటీవల అక్రిడేషన్ లకు సంబంధించి విడుదల …
జగన్మోహన్ రెడ్డి 6నెలల పాలనలో 12 రకాల దోపిడి
*జగన్మోహన్ రెడ్డి 6నెలల పాలనలో 12 రకాల దోపిడి* పత్రికా ప్రకటనలో యనమల రామకృష్ణుడు ధ్వజం సీఎం జగన్మోహన్ రెడ్డిగారి 6నెలల అవినీతిపాలనలో 12రకాలుగా దోపిడికి తెరదీశారు. తొలి 6నెలల్లో బెస్ట్ సీఎంగా అనిపించుకుంటానని చెప్పి, ఇంతకన్నా చేతగాని సీఎం ఉండరనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి …
జాప్ నాయకుడు రాజశేఖర్ కు నివాళులు ..
జాప్ నాయకుడు రాజశేఖర్ కు నివాళులు .. విజయవాడ; కార్తీక సోమవారం పుణ్యస్నానమాచరించడానికి కే .సి .కెనాల్లో దిగి ఆ వరద ఉధృతిలో కొట్టుకెళ్ళి మృతి చెందిన జాప్ కడప జిల్లా నాయకులు,దువ్వూరు కానగూడూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దంపెట్ల రాజశేఖర్ కు జర్నలిస్ట్స్అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులర్పిస్త…